హైద‌రాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం

byసూర్య | Tue, Jan 19, 2021, 10:08 AM

హైద‌రాబాద్ : న‌గ‌రంలో అక్ర‌మంగా గంజాయిని విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఛ‌త్రినాక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైద‌రాబాద్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ముగ్గురు ముఠా స‌భ్యుల‌కు మ‌రికొంత మంది డ్ర‌గ్స్ గ్యాంగ్‌ల‌తో సంబంధాలున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM