byసూర్య | Sat, Jan 16, 2021, 04:58 PM
రంగారెడ్డి జిల్లా మున్సిపల్ పట్టణ పరిధిలోని చటాన్ పల్లి (రామ్ నగర్)లో నివసిస్తున్న మేస్త్రి నగేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో శుక్రవారం రాత్రి కుటంబ సభ్యులతో ఘర్షణ పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు.శనివారం ఉదయం ఉరివేసుకుని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.