ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

byసూర్య | Sat, Jan 16, 2021, 04:58 PM

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ పట్టణ పరిధిలోని చటాన్ పల్లి (రామ్ నగర్)లో నివసిస్తున్న మేస్త్రి నగేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో శుక్రవారం రాత్రి కుటంబ సభ్యులతో ఘర్షణ పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు.శనివారం ఉదయం ఉరివేసుకుని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM