నిమ్స్ ప్రాంగ‌ణంలో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

byసూర్య | Mon, Jan 11, 2021, 10:47 AM

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని నిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఓ వ్య‌క్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. నిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలోని మిలినియ‌మ్ బ్లాక్ వ‌ద్ద వ్య‌క్తి ఉరేసుకున్న విష‌యాన్ని పోలీసులు ధృవీక‌రించారు. మృతుడి వ‌య‌సు 40 ఏండ్లు ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM