జ‌ల‌దిగ్బంధంలోనే ప‌దుల సంఖ్య‌లో కాల‌నీలు

byసూర్య | Mon, Oct 19, 2020, 12:12 PM

రంగారెడ్డి : ‌మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. పెద్ద చెరువు, మంత్రాల‌, సందె చెరువుకు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. మీర్‌పేట చెరువు క‌ట్ట బ‌ల‌హీనంగా మారింది. జ‌ల‌దిగ్బంధంలోనే ప‌దుల సంఖ్య‌లో కాల‌నీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్ల‌లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు అధికారులు, ప్రజాప్ర‌తినిధులు త‌ర‌లిస్తున్నారు. చెరువు క‌ట్ట తెగే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను కార్పొరేట‌ర్లు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. 


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM