వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

byసూర్య | Thu, Oct 15, 2020, 02:43 PM

ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక శాసనసభ్యులు  ముఠా గోపాల్ తో కలిసి మంత్రి  కేటీఆర్ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్‌ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా అప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి, సేవలందించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.  ఈ సందర్భంగా బాధితులను మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM