జలమండలి ఉన్నతాధికారులతో అల్వాల్ రిజర్వాయర్ ను సందర్శించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Thu, Oct 15, 2020, 03:04 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు జలమండలి ఉన్నతాధికారులతో కలిసి అల్వాల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీటి సమస్య లేకుండా నీటి సరఫరా ఇవ్వాలని, ఈ రిజర్వాయర్ నుండి వచ్చే నీటిని ఎలాంటి అంతరాయం లేకుండా రోజు విడిచి రోజు ప్రజలకు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడి సత్యనారాయణ గారు, సిజిఎం అనిల్ కుమార్ గారు, జీఎం శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM