హత్య కేసును ఛేదించిన పోలిసులు

byసూర్య | Sat, Oct 10, 2020, 04:47 PM

కుస్లుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్జి మండి వద్ద ఈనెల 5న జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనంతో పాటు గొడ్డలి, వేట కొడవలి, కత్తినితో పాటు మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. తన మేనల్లుడైన ఇమ్రాన్​ను చంపిన కేసులో అనుమానితుడుగా ఉన్న అబ్దుల్​ను అక్బర్​ సిద్ధికి విందుకు పిలిచాడు. ప్రణాళిక ప్రకారం మద్యం సేవించిన అనంతరం వారి వద్ద ఉన్న ఆయుధాలతో అబ్దుల్ ఖదీర్​ను అతి దారుణంగా చంపి అక్కడి నుండి పరారయ్యారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మొగల్ కానాల వద్ద పట్టుకున్నారు. ఏ1- అక్బర్ సిద్ధికి రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. అతనికి సహకరించిన సయ్యద్ ముల్తాని, సయ్యద్ సమీర్, అబ్దుల్ ఖదీర్​ను కోర్టుకు తరలించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM