byసూర్య | Fri, Oct 09, 2020, 12:36 PM
ఉప ఎన్నిక ముందు దుబ్బాకలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. దుబ్బాకు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతలు తమ అనుచరులతో గులాబి గూటికి చేరనున్నారు. నర్సింహారెడ్డి, మనోహరరావులు తమ రెండు వేల మంది అనుచరులతో మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాసలో చేరనున్నారు.