దుబ్బాకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్

byసూర్య | Fri, Oct 09, 2020, 12:36 PM

ఉప ఎన్నిక ముందు దుబ్బాకలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. దుబ్బాకు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతలు తమ అనుచరులతో గులాబి గూటికి చేరనున్నారు. నర్సింహారెడ్డి, మనోహరరావులు తమ రెండు వేల మంది అనుచరులతో మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాసలో చేరనున్నారు.


 


 


Latest News
 

మేడిగడ్డ బ్యారేజీ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి: నిపుణుల కమిటీ Wed, May 08, 2024, 08:01 PM
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక..బీజేపీ అభ్యర్థి ప్రకటన.. టఫ్ ఫైట్ ఖాయం Wed, May 08, 2024, 07:57 PM
ఎవరితో ఎవరు.. లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే.. Wed, May 08, 2024, 07:48 PM
ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: ప్రధాని మోదీ Wed, May 08, 2024, 07:42 PM
కాంగ్రెస్‌లో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,,,,,మంత్రి కోమటిరెడ్డి Wed, May 08, 2024, 07:37 PM