byసూర్య | Wed, May 08, 2024, 07:48 PM
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఏప్రిల్ 29న నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఇవ్వగా.. వంద మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ పడుతుండగా.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 12 మంది పోటీ చేస్తున్నారు. మెుత్తం 17 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో ఓ సారి చూద్దాం.
నియోజకవర్గం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతరులు
హైదరాబాద్ మహమ్మద్ వలీవుల్లా సమీర్ కొంపెల్ల మాధవీలత గడ్డం శ్రీనివాస్ యాదవ్ అసదుద్దీన్ ఓవైసీ (MIM)
ఖమ్మం రామసహాయం రఘురాం రెడ్డి తాండ్ర వినోద్ రావు నామా నాగేశ్వర్ రావు -
ఆదిలాబాద్ ఆత్రం సుగుణ గోడం నగేష్ ఆత్రం సక్కు -
పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ గోమాసె శ్రీనివాస్ కొప్పుల ఈశ్వర్ -
కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ -
నిజామాబాద్ తాడిపర్తి జీవన్ రెడ్డి ధర్మపురి అర్వింద్ బాజిరెడ్డి గోవర్ధన్ -
జహీరాబాద్ సురేష్ షెట్కార్ బీబీ పాటిల్ గాలి అనిల్ కుమార్ -
మెదక్ నీలం మధు మాధవనేని రఘునందన్ రావు పరిపాటి వెంకట్రామిరెడ్డి -
మల్కాజిగిరి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ రాగిడి లక్ష్మారెడ్డి -
సికింద్రాబాద్ దానం నాగేందర్ గంగాపురం కిషన్ రెడ్డి తీగుళ్ల పద్మారావు -
చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ -
మహబూబ్నగర్ చల్లా వంశీచంద్ రెడ్డి డీకే అరుణ మన్నె శ్రీనివాస్ రెడ్డి -
నాగర్ కర్నూల్ మల్లు రవి పోతుగంటి భరత్ ప్రసాద్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ -
నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి శానంపూడి సైది రెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి -
భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ క్యామ మల్లేష్ మహమ్మద్ జహంగీర్ (CPM)
మహబూబాబాద్ పోరిక బలరాం నాయక్ అజ్మీరా సీతారాం నాయక్ మాలోత్ కవిత -
వరంగల్ కడియం కావ్య అరూరి రమేష్ మారపల్లి సుధీర్ కుమార్ -