పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత

byసూర్య | Fri, Oct 09, 2020, 12:07 PM

నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూతులో ఓటింగ్ సరళిని క‌విత‌ పరిశీలించారు. అనంతరం స్థానిక ‌నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి చేరుకున్న కల్వకుంట్ల కవితకు దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.


 


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM