byసూర్య | Fri, Oct 09, 2020, 11:57 AM
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రతిష్టాత్మకంగా అందచేస్తున్న బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని ఈరోజు భూదాన్ పోచంపల్లి పట్టణంలో ప్రారంభించి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేసిన భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి గారు.