రాష్ట్రంలో కొత్తగా 1891 మంది కరోనా కేసులు

byసూర్య | Fri, Oct 09, 2020, 11:24 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం తెలిపిన వివరాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 1891 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో ఏడుగురు కరోనా మమమ్మారి కాటుకు బలయ్యారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,208కి పెరిగింది.


Latest News
 

భార్య తిడితే మాత్రం ఇలాంటి పని చేస్తారా.. మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉన్నావేంటయ్యా Sat, Apr 27, 2024, 08:47 PM
ఊరూవాడను ఏకం చేసి.. గులాబీ జెండానే గులాంగిరీని అంతం చేసింది..: హరీష్ Sat, Apr 27, 2024, 08:42 PM
చెరువులో నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు Sat, Apr 27, 2024, 07:46 PM
ట్విట్టర్ ఎక్స్‌లో ఖాతా తెరిచిన KCR.. ఆ ముగ్గుర్నే ఫాలో అవుతోన్న గులాబీ బాస్ Sat, Apr 27, 2024, 07:45 PM
అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధం: బండి సంజయ్ Sat, Apr 27, 2024, 07:39 PM