సీఎం సహాయనిధికి డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ 25 లక్షలు విరాళం

byసూర్య | Fri, Apr 03, 2020, 02:26 PM

 కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులందరూ ముందుకు వస్తున్నారు. సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇవాళ ఉదయం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ను డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ మేనేజింగ్‌ భాగస్వాములు రమేశ్‌ అగర్వాల్‌, రాజేందర్‌ అగర్వాల్‌ కలిసి సీఎం సహాయనిధికి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. 


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM