మర్చి 24 న హైదరాబాద్ చేరుకున్న 37 మంది

byసూర్య | Wed, Apr 01, 2020, 03:10 PM

ఫిబ్రవరి 28న ఢిల్లీ నుంచి బయల్దేరి పలు ప్రాంతాల్లో తిరుగుతూ మర్చి 24 న 37 మంది హైదరాబాద్ చేరుకున్నారు. 37 మందిలో 13 మంది ఢిల్లీ వాసులు, 24 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మౌలానా సాద్ సహా ఐదుగురిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  మర్కజ్ కు హాజరైన 12 మంది విదేశీయుల సమాచారాన్ని దాచిపెట్టినందుకు జామా, వజీరాబాద్, మసీదుల ఇమాంలపై కేసు నమోదు చేశారు. 


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM