భాష్యం విద్యాసంస్థలు రూ.25 లక్షల విరాళం

byసూర్య | Tue, Mar 31, 2020, 11:04 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్స్ విద్యాసంస్థల ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చైతన్య సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సోమవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ తరుపున చెక్కు అందజేశారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM