వైన్స్ ఓపెన్ అంటూ జీఓ వైరల్ చేసిన వారికి నోటీసులు

byసూర్య | Tue, Mar 31, 2020, 10:55 AM

వైన్స్ షాపులు ఓపెన్ అంటూ జీఓ వైరల్ చేసిన వారికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ అంటూ ఎక్సైజ్ శాఖ పేరుతో నకిలీ జీఓను సోషల్ మీడియాలో వైరల్ చేసిన 5 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నాంపల్లి ఆఘపురాకు చెందిన అనూష్ కుమార్, బషీర్ బాగ్ కు చెందిన హనుమాన్ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసుల ఇచ్చారు పోలీసులు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM