మోటర్ వెహికిల్స్ ఇన్స్‌ స్పెక్టర్ల విరాళం

byసూర్య | Tue, Mar 31, 2020, 11:07 AM

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా తెలంగాణ మోటర్ వెహికిల్స్ ఇన్స్ స్పెక్టర్ల అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించింది. సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు మోటార్ వెహికిల్స్ ఇన్స్‌ స్పెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె. పాపారావు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM