ఒక్క రోజే 13 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్

byసూర్య | Tue, Mar 31, 2020, 08:32 AM

తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 13 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. వారందరికి కూడా కరోనా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి పంపించారు. గతంలో పేషంట్ 1 డిశ్చార్జ్ అయ్యాడు. తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంతో అందరిలో దైర్యం వస్తుంది. కరోనాను జయించవచ్చన్న భావన అందరిలో ఏర్పడింది. తెలంగాణలో మొత్తం 77 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 61 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM