byసూర్య | Thu, Jan 16, 2020, 12:43 PM
వర్ధన్నపేట పురపాలక ఎన్నికల్లో 3వ, వార్డ్ నుంచి పోటీ చేస్తున్న కొండేటి అనిత సత్యం నేటి ఉదయం ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకి ఓటు వేయవలసిందిగా అభ్యర్ధించారు..ఈ ప్రచారంలో పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు..