byసూర్య | Thu, Jan 16, 2020, 12:44 PM
హీరోయిన్ రష్మిక తండ్రి మందన్ వ్యాపారాలపై ఐటీ దాడులు చేశారు. విరాజ్ పేటలోని నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడిని రష్మిక మేనేజర్ ఖండించారు. రష్మిక ప్రతి అకౌంట్, లావాదేవీలు హైద్రాబాద్ లోనే ఉన్నాయి. రష్మిక తండ్రి మదన్ వ్యాపారాలపై ఐటీ తనిఖీలు జరిగాయని రష్మిక మేనేజర్ అన్నారు.