హుజురాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం

byసూర్య | Thu, Jan 16, 2020, 12:08 PM

హుజురాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే అభ్యర్ధులకు శ్రీ రామరక్ష అని అన్నారు.  టిఆర్ఎస్ గెలిచే పార్టీ, కాంగ్రెస్,బీజేపీలు ఓడిపోయే పార్టీలు అన్నారు.  ఓడిపోయే పార్టీలకు ఓటేస్తే ప్రయోజనం ఉండదు. హుజురాబాద్, జమ్మికుంటను టిఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది.  కారు గుర్తుకు ఓటేసి ప్రభుత్వానికి అండగా నిలవాలి అని అన్నారు 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM