వనపర్తి జిల్లా మర్రికుంటలో విషాదం

byసూర్య | Tue, Jan 14, 2020, 12:36 PM

వనపర్తి జిల్లా మర్రికుంటలో విషాదం చోటు చేసుకుంది.  విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను కారు ఢీకొన్నది.  వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తూ కారును  హెడ్ కానిస్టేబుల్  ఆపారు.  హెడ్ కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి దుండగులు పరారైయ్యారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు.  హెడ్ కానిస్టేబుల్  సలీమ్ ఖాన్ శ్రీరంగపూర్ పీఎస్ లో పనిచేస్తున్నాడు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM