byసూర్య | Tue, Jan 14, 2020, 12:25 PM
చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్ పల్లి మున్సిపాలిటీ తెరాస అభ్యర్థులకు బీ ఫాంలను అందశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు , పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.