SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Tue, Jan 14, 2020, 09:54 AM
మర్రిగూడ మండలం అజలపూర్ లో చిరుత పట్టుబడింది. ఓ రైతు పొలంలో పందుల కోసం పెట్టిన ఉచ్చులో చిరుత చిక్కింది. చిరుతను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.