byసూర్య | Tue, Jan 14, 2020, 10:03 AM
భైంసాలో కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్ నేతృత్వంలో బందోబస్తు చుస్తునారు. రెండో రోజూ ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భైంసాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా బందుకు బీజేపీ పిలుపునిచ్చింది.