వెబ్‌సైట్ ద్వారా వ్యభిచారం

byసూర్య | Tue, Jan 14, 2020, 08:40 AM

వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం చేస్తున్న ముఠాను  పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్, ఎస్సార్‌ నగర్‌కు చెందిన చిట్టి, చరణ్‌లు 'లోకంటో' వెబ్‌సైట్ ద్వారా విటులను ఆకర్షించి బీకేగూడలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు. ప్రధాన నిందితుడు చరణ్ తప్పించుకోగా మరో నిర్వాహకుడు చిట్టి, విటులు ఎస్.సాయికుమార్, జె.కార్తీక్, ఎం.విఘ్నేష్‌లతోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ కోసం గాలిస్తున్నారు.


Latest News
 

స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM