మందుబాబులు వీరంగం.. బిర్యానీ లేదంటే దాడికి దిగారు

byసూర్య | Sun, Jan 12, 2020, 07:41 PM

హైదరాబాద్‌ నాగోల్‌లో అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. బిర్యానీ కావాలంటూ.. ఓ హోటల్‌ యజమానిపై దాడికి దిగి.. అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఓ హోటల్లో బిర్యానీ కావాలని అడగ్గా... వారు లేదని సమాధానం చెప్పడంతో సిబ్బందితో గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ యాజమానిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM