ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి

byసూర్య | Sun, Jan 12, 2020, 02:06 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సీపీఎం అభ్యర్థి నూతనగంటి శోభారాణి పురుషోత్తానికి ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సీపీఎం అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని రాములు అన్నారు. ప్రజల అభివృద్ధికి పాటుపడే వ్యక్తులనే గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయోద్దని చెప్పారు. ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీ నాయకులను తరిమికొట్టాలని అన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM