తెలంగాణాలో బీజేపీకి అభ్యర్థులు కరువు

byసూర్య | Sun, Jan 12, 2020, 01:51 PM

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. మొత్తం 2,727వార్డుల్లో 30 శాతం స్థానాలకు బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంతో, బీజేపీ అగ్ర నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి బీజేపీ ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు లేకపోవడంతో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM