byసూర్య | Sun, Jan 12, 2020, 01:51 PM
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. మొత్తం 2,727వార్డుల్లో 30 శాతం స్థానాలకు బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంతో, బీజేపీ అగ్ర నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి బీజేపీ ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు లేకపోవడంతో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.