byసూర్య | Sun, Jan 12, 2020, 02:13 PM
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను ఎక్సైజ్శాఖ, సిట్ కూడా బాధితులుగా పేర్కొంది. అయితే మూడేళ్లు గడుస్తున్నా.. డ్రగ్స్ కేసు ఏటూ తేలేదు. దీంతో ఆర్టీఐ ద్వారా డ్రగ్స్ కేసు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్శాఖను ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కోరినా సమాధానం ఇవ్వలేదు. దీంతో డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.