భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని

byసూర్య | Mon, Oct 14, 2019, 10:58 AM

భర్త బెడ్రూం తలుపుకొట్టగానే తన వివాహేతర బంధం ఎక్కడ బయటపడుతుందనే ఆందోళనలో ఓ మహిళ తన ప్రియుడిని మంచం కింద దాచి పెట్టి మోసం చేయాలని చూసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలోని విజయనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వింత సంఘటన చోటుచేసుకుంది. కుసుం (పేరు మార్పు) తన ప్రియుడితో కలిసి కొంత కాలంగా వివాహేతర బంధం కొనసాగిస్తోంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఆహ్వానించి ఇద్దరూ రాసక్రీడల్లో మునిగి తేలడం అలవాటుగా చేసుకున్నారు. అయితే చుట్టుప్రక్కల వారు ఇదంతా గమనించి, వెంటనే ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన భార్యపై నిఘా పెట్టాడు. అయితే గత వారం కుసుమ్ యథావిధిగా తన భర్త ఆఫీసుకు వెళ్లిపోగానే ప్రియుడుని ఇంటికి ఆహ్వానించింది. ఫోన్ అందుకున్న కుసుమ్ ప్రియుడు 5 నిమిషాల్లో వాలిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూంలో చేరి లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో ముగినిపోయారు. ఇంతలో బెడ్రూం తలుపు గట్టిగా కొట్టినట్లు అనిపించగానే కుసుంకు షాక్ తగిలినట్లైంది. కిటికి లో నుంచి చూడగానే తన భర్త వచ్చాడని తెలిసింది. ఏం చేయాలో పాలుపోని కుసుం వెంటనే తన ప్రియుడిని మంచం కింద దాక్కోమని సలహా ఇచ్చింది.


తాను బాత్రూంలో స్నానం చేస్తున్నట్లుగా నటించి తలుపు తీసింది. అయితే భర్తకు విషయం ముందు అర్థమై, ఈ సమయంలో స్నానంలో ఎందుకు చేస్తున్నావని, ప్రశ్నించాడు. కుసుం ప్రియుడు మంచం కింద ఉన్నాడని గమనించి, బయటకు లాగి దేహశుద్ధి చేయడం మొదలుపెట్టాడు. అలాగే చుట్టుపక్కల వారు సైతం తోడై కుసుంను నిలదీశారు. ఇంతలో పోలీసులు ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM