ఈనెల 19న తెలంగాణ బంద్ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

byసూర్య | Sat, Oct 12, 2019, 04:05 PM

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంఘాలు ఈనెల 19న బంద్ కు పిలుపునిచ్చాయి. రేపటి నుండి ఈనెల 18 వరకు సమ్మెపై కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ 19న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.


Latest News
 

టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM
అందరి మదిలో మోడీనే ఉన్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 01:56 PM
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి Thu, May 02, 2024, 01:54 PM
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో సమావేశమైన ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 01:52 PM
ఓపెన్ ఇంటర్ పరీక్షలో కాంగ్రెస్ నాయకుడి భార్య మాల్ ప్రాక్టీస్ Thu, May 02, 2024, 01:50 PM