byసూర్య | Thu, May 02, 2024, 01:54 PM
మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మండలంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూరి రాజు, మూడు చింతలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్, బుద్ధి అంజన్న, బాలరాజు, గౌస్ పాషా, బిక్షపతి, ఎడ్ల సుధాకర్ రెడ్డి, నీరజ్ గౌడ్ మురళి గౌడ్, శ్రీకాంత్, సత్యనారాయణ, బల్వంత్ రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్ చారి, నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శామీర్ పేట్ మండలం పొన్నాల గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.