బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి గాయం

byసూర్య | Sat, Oct 12, 2019, 04:04 PM

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి గాయమైంది. శనివారం హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తున్న అతడిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో లక్ష్మణ్ కంటికి గాయమైంది. చికిత్స నిమిత్తం లక్ష్మణ్ ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM