ఉరి వేసుకొని గృహిణి ఆత్మహత్య

byసూర్య | Sat, Oct 12, 2019, 02:15 PM

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎల్.బి నగర్ లో శనివారం ఉదయం భోగం లత అనే గృహిణి ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చెందింది.. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా.. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్సై అప్పని వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకోగా.. ఉదయానికి ఆమె మృతి చెంది ఉండడం పట్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM