byసూర్య | Sat, Oct 12, 2019, 02:15 PM
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎల్.బి నగర్ లో శనివారం ఉదయం భోగం లత అనే గృహిణి ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చెందింది.. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా.. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్సై అప్పని వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకోగా.. ఉదయానికి ఆమె మృతి చెంది ఉండడం పట్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.