byసూర్య | Sat, Oct 12, 2019, 02:37 PM
నగరంలోని ముషీరాబాద్ సర్కిల్ పరిధిలో బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపింగ్మాల్స్, మద్యం దుకాణాలు, ఫుడ్కోర్టులలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్వచ్ఛత ఉల్లంఘనపై అధికారులు సంబంధిత యజమానులకు జరిమానా విధించారు. అదేవిధంగా టన్నుల కొద్ది నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న స్పెన్సర్పై రూ. లక్ష జరిమానా విధించారు.