ప్లాస్టిక్‌ వాడుతున్న స్పెన్సర్‌పై రూ. లక్ష జరిమానా

byసూర్య | Sat, Oct 12, 2019, 02:37 PM

నగరంలోని ముషీరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపింగ్‌మాల్స్‌, మద్యం దుకాణాలు, ఫుడ్‌కోర్టులలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్వచ్ఛత ఉల్లంఘనపై అధికారులు సంబంధిత యజమానులకు జరిమానా విధించారు. అదేవిధంగా టన్నుల కొద్ది నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న స్పెన్సర్‌పై రూ. లక్ష జరిమానా విధించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM