byసూర్య | Sat, Oct 12, 2019, 11:57 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కొంపల్లి గ్రామ పరిధికి చెందిన ఐదుగురు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ. 5.75 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు.