తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం

byసూర్య | Sat, Oct 12, 2019, 11:54 AM

మహబూబ్‌నగర్ : బెంగళూరు నుంచి మేడ్చల్ వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.  జడ్చర్లకు సమీపంలోని తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరిలో డ్రైవర్ మృతి చెందగా, మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM