రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా సమావేశం

byసూర్య | Sun, Aug 25, 2019, 11:44 AM

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం కానున్నారు. విజ్ఞాన్‌ భవన్‌లో సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల భద్రతా పరిస్థితులపై అమిత్‌షా సమీక్షించనున్నారు. 11 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలకు హోంశాఖ ఆహ్వానాలు పంపింది. సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొననున్నారు. ఢిల్లిd పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను జగన్‌ కలిసే అవకాశం ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM