byసూర్య | Sun, Aug 25, 2019, 11:44 AM
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమావేశం కానున్నారు. విజ్ఞాన్ భవన్లో సీఎంలు, సీఎస్లు, డీజీపీలతో అమిత్షా సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల భద్రతా పరిస్థితులపై అమిత్షా సమీక్షించనున్నారు. 11 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలకు హోంశాఖ ఆహ్వానాలు పంపింది. సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొననున్నారు. ఢిల్లిd పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది.