వర్ధన్నపేట మండలంలో గంజాయి పట్టివేత

byసూర్య | Sun, Aug 25, 2019, 12:38 PM

గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట రాయపర్తి పోలీసులు గంజాయి తరలిస్తున్న కారును వెంబడించారు. దీంతో దుండగులు కారును ఆపి పంటపొలాల్లోకి దూకి పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ వెంబడించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా సమాచారం. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM