ఢిల్లీలో భట్టి టీకాంగ్రెస్ పరిస్థితిపై అధిష్టానం ఆరా

byసూర్య | Sun, Jun 23, 2019, 12:51 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఆరాలు తీస్తుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఉండగా అధిష్టానం భట్టితో తెలంగాణ పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేస్తుంది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారని అధిష్టానం ప్రశ్నించినట్లు తెలుస్తుండగా నూతన పీసీసీ, పార్టీ విధేయులు ఎవరనే దానిపై అధిష్టానం భట్టితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM