byసూర్య | Sun, Jun 23, 2019, 12:49 PM
హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు మురళీధర్రావు, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.