యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

byసూర్య | Sun, Jun 23, 2019, 02:18 PM

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్రదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం ఏర్పాట్లు చేశారు. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM