byసూర్య | Fri, Jun 21, 2019, 12:40 PM
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కన్నెపల్లి చేరుకున్నారు. కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద ఆరో మోటార్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.