byసూర్య | Fri, Jun 21, 2019, 01:48 PM
కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.