జూలై 1 నుండి కొత్త ఛార్జీలు

byసూర్య | Thu, Jun 20, 2019, 02:45 PM

 కస్టమర్లకు కెనరా బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. ఇకపై ఖాతాదారులు నెలకు 3 సార్లు మాత్రమే రూ.50 వేల వరకూ డిపాజిట్‌ చేసుకోవాలంటూ షరతు పెట్టింది. నెలకు 3 సార్లు డిపాజిట్‌ చేసినా, రూ.50 ల పరిమితి దాటినా సర్వీస్‌ ఛార్జ్‌ చెల్లించక తప్పదు. వెయ్యికి ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నట్లు కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. జిఎస్‌టి కూడా అదనంగా వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు జూలై 1 నుండి అమలులోకి రానున్నాయి.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM