SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Thu, Jun 20, 2019, 03:01 PM
గ్రేటర్లో బీసీ ఓటర్ల గుర్తింపుపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు హాజరయ్యారు.