విద్యుత్‌షాక్‌తో చిరుత మృతి

byసూర్య | Thu, Jun 20, 2019, 11:10 AM

హర్యానా : హర్యానాలోని గురుగ్రామ్‌ జిల్లాలోని మందావర్‌ గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో చిరుత మృతి చెందింది. చిరుత మృతిపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుత చెట్టుపైకి ఎక్కిన క్రమంలో ప్రమాదవశాత్తు దానికి కరెంట్‌ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM