జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు: ఘంటా చక్రపాణి

byసూర్య | Wed, Jun 19, 2019, 02:12 PM

జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ రోజు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తుందని గవర్నర్‌ అభినందించారన్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ఇస్తామన్నారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు దాదాపు 2 నెలల సమయం పడుతుందన్నారు.


Latest News
 

బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావు Thu, May 02, 2024, 12:19 PM
దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 12:09 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి Thu, May 02, 2024, 12:04 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి" Thu, May 02, 2024, 12:03 PM
జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి Thu, May 02, 2024, 11:47 AM