భూ నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవి: నాగం జనార్ధన్‌రెడ్డి

byసూర్య | Tue, Jun 18, 2019, 02:28 PM

హైదరాబాద్‌:  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల డిమాండ్లు న్యాయపరమైనవని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రైతులకు ఎకరాకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. ఏపీ సీఎం పాలన కంటే కేసీఆర్‌ పాలన నిరంకుశంగా ఉందని విమర్శించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM