byసూర్య | Tue, Jun 18, 2019, 02:28 PM
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల డిమాండ్లు న్యాయపరమైనవని మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రైతులకు ఎకరాకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. ఏపీ సీఎం పాలన కంటే కేసీఆర్ పాలన నిరంకుశంగా ఉందని విమర్శించారు.